
రాష్ట్రంలో కరెంటు కోతలను 2017 వరకు అధిగమిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

బీజేపీకి మెదక్ ఉపఎన్నికల్లో ఓటర్లు దిమ్మదిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావిస్తున్నారు. ఇందుకోసం వేదికలను, తేదీలను ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు.

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఏ పార్టీ పోటీ కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రాజయ్య పేర్కొన్నారు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల రుణం మాజూరు కానుంది.

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. ఏపీ ముఖ్యమంత్రి బాబు.. జగ్గారెడ్డి.. పార్టీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.

తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో రేగొండ మండలం చెన్నాపురం గ్రామశివారులోని 57, చిట్యాల మండలం బావుసింగ్పల్లిలోని 24 చెంచు కుటుంబాలకు చెందిన పలువురు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు.

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కొత్తగా పార్టీలోకి వస్తున్నవారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.
Please contribute generously to the BRS Party.