
రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి అర్ధరాత్రికి ఢిల్లీ చేరుకున్నారు.

మెదక్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే ధైర్యం లేకనే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.

ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పీహెచ్సీల్లో డాక్టర్ల పనితీరులో మార్పు తెస్తున్నామని డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య తెలిపారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు వివరించారు.

తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలన్న లక్ష్యానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు

నాణ్యమైన విద్యను వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నామని, అందుకు సహకరించాలని బ్రిటన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి రాబ్లైన్స్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు.

గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

-ఇక నదుల నీళ్లే మంచితీర్థం – తెలంగాణ వాటర్గ్రిడ్కు వ్యూహరచన – పది జిల్లాలకు తాగునీరందించే బృహత్పథకం – త్వరలో …

ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు త్వరలో హెల్త్కార్డులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పారు.

ఆశించినమేర వర్షాలు కురవడంతో రైతులకు గురువారం నుంచి ఏడుగంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Please contribute generously to the BRS Party.