
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ సెంటర్ తెలంగాణలో ఆవిష్కృతం కానుంది.

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత రాకుండా ఉండేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.

ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా వికలాంగులకు రూ.1500, వృద్ధులకు,వితంతువులకు రూ 1000 పింఛన్ను ఈ ఏడాదిలోనే అమలుచేసి తీరుతామని ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.

రాష్ట్రం బాగుపడాలనే భావన, ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వచ్చారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.

పట్టణాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)సేవలను గ్రామాలకూ విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయత్రాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.

పేదలకు ఐదు రూపాయలకే కడుపునిండా బువ్వ పెడతామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.

తెలంగాణ రాష్ర్టానికి కొత్త విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టీఈఆర్సీ) ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపారు.

తెలంగాణ రక్తంలోనే సేవాభావం ఉంది. తెలంగాణవాసులు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరని చరిత్ర చెబుతోంది అని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.

-మేం పాలకులం కాదు.. సేవకులం -టీఈఈఏ సదస్సులో మంత్రి ఈటెల టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ పార్టీ కాదు.. సర్వీస్ పార్టీ …

దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Please contribute generously to the BRS Party.