
సోమవారంతో ముగియనున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఐటీ నిపుణులు ఉంటారని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేసి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్నారు
– మాజీ ప్రధానిపై సీఎం, గవర్నర్ ప్రశంసల జల్లు…… – పీవీ సేవలు మరువలేనివి : నేతలు.. తెలంగాణ ముద్దు …
-రాజకీయ కోవిదుడి 93వ జయంతి నేడు -అన్ని విధాలా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి -దేశ ప్రధానిగా ఎదురీదిన తెలంగాణ బిడ్డ …
-మూడేండ్లలో పది కోట్ల మొక్కలు నాటాలి -హైదరాబాద్ను పచ్చటి వనంగా మార్చాలి -సమీక్షలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం రానున్న …
-దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ ఏర్పాటు -వై ఫై నగరంగా రూపుదాల్చనున్న రాజధాని -తెలంగాణలోనూ పన్ను రాయితీలు -అది కేంద్ర …
-నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు -ఈ ఏడాదిలోగా 15 ప్రాజెక్టులు.. -10వేల ఎకరాల సాగు.. -జల కళ కోసం.. …

సాంకేతిక రంగంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గిడ్డంగులను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.
Please contribute generously to the BRS Party.