
పరాయిపాలన సంకెళ్లను తెంచుకున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల కంపెనీలు ముందుకువస్తున్నాయి.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకృతి ఆరాధకుడు. చెట్టూ పుట్టా మట్టి.. కనిపిస్తే ఆయన పులకించిపోతారు.

తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణను రకరకాలుగా ఇబ్బందుల పాల్జేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఛేదించి రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తామని భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.

స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తదేక దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల పాలన దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసేబాటలో సాగుతున్నది.

పాడిపరిశ్రమతోపాటు వ్యవసాయానుబంధ రంగాలను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.

ఖమ్మం జిల్లా పోలవరం ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థుల ఫీజులను తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.

ఇక్కడున్న ఆంధ్ర విద్యార్థులకూ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవ్వాలని అంటున్నారు. ఆంధ్రోళ్లకు మనమెందుకు ఫీజులు కట్టాలె.

రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని భారీనీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు.

ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలు జరిగేలా నిరంతరం అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.
Please contribute generously to the BRS Party.