
ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట ప్రజలకు అందించే విధంగా పంచాయతీ హబ్లను ఏర్పాటు చేస్తే గ్రామీణాభివద్ధిలో అద్భుతాలు సష్టించొచ్చని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.

జపాన్ కౌన్సిల్ జనరల్ మసనోరి నకానో శుక్రవారం సచివాలయంలో తన ప్రతినిధి బృందంతో కలిసి సీఎం కేసీఆర్తో పెట్టుబడులపై చర్చలు జరిపారు.

మూడు దశాబ్దాలకు నగర ప్రణాళిక.. దీర్ఘకాలిక దృష్టితో సిద్ధంచేస్తున్న కేసీఆర్ సర్కార్

టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థాయుల్లోనూ విజయకేతనం ఎగురవేస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది.

రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను తొందరగా పూర్తిచేయాలని రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్ర ఆదాయ వనరులకు విఘాతం కలిగించేలా మాత్రం ఉండరాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఇరు రాష్ర్టాల ప్రజల మధ్య శాశ్వతంగా విష బీజాలు నాటడానికి కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెట్ శాఖ మంత్రి టీ హరీష్రావు ఆరోపించారు.

అభివృద్ధి ప్రణాళికలు కూడా పైనుంచి కిందికి ప్రసరించడం కాదు, గ్రామీణస్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా జరగాలి.

కార్పొరేషన్, మున్సిపల్ పాలక మండళ్ల మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగిరేసింది

శాసించే స్థితికి వచ్చిన తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల పాలనకు ఇక విస్తృత స్థాయి రూపాన్నిచ్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమాయత్తమవుతున్నారు
Please contribute generously to the BRS Party.