
-తెలంగాణపై పెత్తనం కొనసాగించే ఎత్తులు -కేంద్రాన్ని, గవర్నర్ను అడ్డం పెట్టుకుంటున్నారు -హైదరాబాద్ను గుప్పెట్లో పెట్టుకోవడానికి పన్నాగం -ఒక్క సీమాంధ్ర పౌరుడికైనా …

పచ్చమూకల ప్రచార పటాటోపంలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రుల అక్రమ ఆస్తుల రక్షణే ధ్యేయంగా వారు ముందుకు తెచ్చిన విభజన చట్టంలోని సెక్షన్- 8 పస ఏమిటో తేలిపోయింది.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అంబానీ గ్రూప్స్ ప్రకటించింది.

మన రాష్ట్రం- మన ఊరు, మన ప్రణాళికకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తొలిరూపం ఇచ్చారు.
సరైన ప్రణాళిక రూపొందిస్తే సగం పని పూర్తయినట్లే! సరిగ్గా ఇప్పుడు ఇదే ఆలోచనతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ఉమ్మడిరాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని తట్టుకోలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈర్ష్యతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భారీ నీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు.

హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ అనుకూల నగరంగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

ప్రజాప్రతినిధులు పైరవీలు, అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు

తెలంగాణవాసుల నెత్తురు మరిగే అంశం.. హైదరాబాద్ను యూటీచేసే పథకం.. అవును.. సరిగ్గా అదేకుట్ర మళ్లీ ముందుకు వస్తున్నది.

పోలవరం ఆర్డినెన్స్, హైదరాబాద్పై గవర్నర్ పాలన యత్నాలను పార్లమెంటు వేదికగా తీవ్రంగా ప్రతిఘటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు.
Please contribute generously to the BRS Party.