
హైదరాబాద్ను గ్రీన్సిటీగా మార్చుకుందామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ను ప్రపంచంలో బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించే దిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పరుగులు తీస్తున్నారు.

కార్మికులకు అన్యాయం చేస్తే ఎంతటి కంపెనీనైనా వదిలిపెట్టబోనని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు

మహబూబ్నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ పనులను కేంద్ర బలగాలను దింపైనా పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు

నగరంలోని అనేక ఐటీ పరిశ్రమల సహకారంతో ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వృత్తి పరమైన నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

దేశంలో గ్రామీణాభివృద్ధికికి ఆద్యుడైన మొదటి కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రి ఎస్కే డేను మార్గదర్శకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు

విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు రామగుండంలో 4వేల మెగావాట్ల (5×800) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నేషనల్ థర్మల్ పవర్స్టేషన్ (ఎన్టీపీసీ) వెంటనే ప్రారంభించనుందని ప్రభుత్వం తెలిపింది.

రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది.

-తెలంగాణపై పెత్తనం కొనసాగించే ఎత్తులు -కేంద్రాన్ని, గవర్నర్ను అడ్డం పెట్టుకుంటున్నారు -హైదరాబాద్ను గుప్పెట్లో పెట్టుకోవడానికి పన్నాగం -ఒక్క సీమాంధ్ర పౌరుడికైనా …
Please contribute generously to the BRS Party.