
రాష్ట్ర పునర్నిర్మాణానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ కావాల్సి ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

మురికివాడల్లేని వరంగల్ను ఆవిష్కరిస్తానని ప్రతినబూనారు. నడవడానికీ దారుల్లేని ఆరు మురికివాడలను ఆదర్శ.. అధునాతన కాలనీలుగా మార్చుతానని భరోసా ఇచ్చారు సిఎం కెసిఆర్

విశ్వనగర ప్రణాళిక అమలుకు రాష్ట్ర సర్కారు పకడ్బందీ కార్యచరణతో సన్నద్ధమవుతోంది.

ఆ మురికివాడలు పులకించిపోయాయి. గడప గడప తన్మయత్వం చెందింది. కార్పొరేటర్స్థాయి నేతలుకూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు ఓట్లకోసం వెళతారు తప్పించి.. ఆ …

వైద్యారోగ్యశాఖలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం అని వైద్యులు, సిబ్బందిని డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరించారు.

· కేరళలోని గ్రామపంచాయితీల్లో మంత్రి క్షేత్రస్ధాయి పర్యటన · పంచాయితీరాజ్ శాఖ సీనియర్ అధికారులతో భేటి · కేరళ గ్రామ …

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఏడునెలల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ఉనికి కోల్పోతామనే ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల హరీశ్రావు అన్నారు.

కృష్ణానదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం కుదిస్తున్నదన్న వార్తలు రాష్ర్టాలకు ఆందోళన కలిగిస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన పర్యావరణ అనుమతులను త్వరగా ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు రాష్ట్ర మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
Please contribute generously to the BRS Party.