
-ఆన్లైన్లో హవా -విజయన్,అమీర్ ఖాన్,సల్మాన్, షారుక్, సత్య నాదెళ్లను వెనుకకు నెట్టిన కేసీఆర్ -నిన్నగూగుల్ సెర్చ్లో ప్రముఖస్థానం నేడు పాపులర్ …

కేంద్రం తలపెట్టిన స్మార్ట్సిటీల ప్రాజెక్ట్ ప్రతిపాదనల దశలో ఉండగానే రాష్ట్రప్రభుత్వం రాజధాని నగర శివార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది.

ఈ పదవులు మీరిచ్చినవి. ఈ ప్రభుత్వం మీ ది.. మనది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా మన రక్తం.. చెమట చుక్కలు. ధర్మంగా ఖర్చు పెట్టుకుందాం.

చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమమైన మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఇది పూర్తయితే పల్లెలన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతాయి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.

బంగారు తెలంగాణను సాధించుకునే కృషికి ఉద్యోగులంతా చోదక శక్తిగా పని చేయాలని రాష్ట్ర పంచాయత్రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

మిషన్ కాకతీయను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని 46,531 చెరువుల పునరుద్ధరణకు దాదాపు రూ.25వేల కోట్లు వెచ్చించనున్నాం అని మిషన్ కాకతీయ డాక్యుమెంటరీ చిత్రీకరణలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు

కాకతీయులు పాలించిన వరంగల్కు పూర్వవైభవం తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లకు ఎవరైనా లంచం అడిగితే తోలు తీస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్చరించారు.

చెరువులు, కుంటలను కబ్జాలబారి నుంచి కాపాడేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తూ సోషల్ ఫెన్సింగ్ కార్యక్రమం రూపొందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.

ఇక మీదట ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోవద్దు. ఒక మాట చెప్తే దానికి కట్టుబడి పనులు జరగాలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
Please contribute generously to the BRS Party.