Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

హైదరాబాద్‌లో ఐటీ కాంగ్రెస్

ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు.


కేసీఆర్ నంబర్ 1..

-ఆన్‌లైన్‌లో హవా -విజయన్,అమీర్ ఖాన్,సల్మాన్, షారుక్, సత్య నాదెళ్లను వెనుకకు నెట్టిన కేసీఆర్ -నిన్నగూగుల్ సెర్చ్‌లో ప్రముఖస్థానం నేడు పాపులర్ …


స్మార్ట్‌సిటీకి సై

కేంద్రం తలపెట్టిన స్మార్ట్‌సిటీల ప్రాజెక్ట్ ప్రతిపాదనల దశలో ఉండగానే రాష్ట్రప్రభుత్వం రాజధాని నగర శివార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్‌సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది.


ప్రభుత్వాన్ని బద్నాంచేస్తే జైలే

ఈ పదవులు మీరిచ్చినవి. ఈ ప్రభుత్వం మీ ది.. మనది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా మన రక్తం.. చెమట చుక్కలు. ధర్మంగా ఖర్చు పెట్టుకుందాం.


మిషన్ కాకతీయతో హరిత కళ

చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమమైన మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఇది పూర్తయితే పల్లెలన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతాయి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


త్వరలోనే పీఆర్సీ అమలు

బంగారు తెలంగాణను సాధించుకునే కృషికి ఉద్యోగులంతా చోదక శక్తిగా పని చేయాలని రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.


నీటి గోస తీర్చుకుందాం

మిషన్ కాకతీయను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని 46,531 చెరువుల పునరుద్ధరణకు దాదాపు రూ.25వేల కోట్లు వెచ్చించనున్నాం అని మిషన్ కాకతీయ డాక్యుమెంటరీ చిత్రీకరణలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు


కాకతీయనగరికి పూర్వవైభవం

కాకతీయులు పాలించిన వరంగల్‌కు పూర్వవైభవం తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


లంచమంటే తోలుతీస్తా!

ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లకు ఎవరైనా లంచం అడిగితే తోలు తీస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.


చెరువుల రక్షణకు సోషల్ ఫెన్సింగ్

చెరువులు, కుంటలను కబ్జాలబారి నుంచి కాపాడేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తూ సోషల్ ఫెన్సింగ్ కార్యక్రమం రూపొందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.