Author Archives: BRSpartyonline

అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ వాటర్గ్రిడ్
అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ను నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

జలఉద్యమంలా మిషన్ కాకతీయ
ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నట్లుగానే, పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న మిషన్ కాకతీయ అనే జలఉద్యమాన్ని విజయవంతం చేద్దాం.

మెట్రోపై కుట్రలు సాగవు
హైదరాబాద్ నగరానికి తలమానికం కానున్న మెట్రో రైలుపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆరోపించారు.

ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీరు
వాటర్గ్రిడ్ ఏర్పాటుతో తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీళ్లందుతాయని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

విద్యావిధానాన్ని ప్రక్షాళన చేస్తాం
రాష్ట్రంలో విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు.

అర్హులెవరినీ తొలగించం
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇస్తాం..ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.

కోరుకున్నచోట పోస్టింగ్
చెరువుల పునరుద్ధరణలో ప్రజల మెప్పుపొందుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే చిన్ననీటిపారుదలశాఖ ఏఈలను గుర్తించి వచ్చే ఏడాది కోరుకున్న చోటకు బదిలీ చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు.

సీఎం ఢిల్లీ టూర్ సక్సెస్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటనను పూర్తిచేసుకొని సోమవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు.

ప్రాణహిత-చేవెళ్లకు భరోసా
తెలంగాణకు శుభవార్త.. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి సంసిద్ధమని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి ప్రకటించారు.

Pension beneficiaries now have a reason to smile
The happiness of poor people in Adilabad, who received the enhanced pension amount for the month of October, knew no bounds.

