
తెలంగాణ ఉద్యమకారులపై కేసులను త్వరలోనే ఎత్తివేస్తామని, 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరువీరుల కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పిల్లల భవిష్యత్తే తమకు ముఖ్యం తప్ప ఇతర రాష్ర్టాల వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు

సర్పంచ్లకు పూర్తి బాధ్యతలు ఇస్తామని, ఉపాధి హామీ పథకాన్ని కూడా వారికే అప్పగిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.

అత్యాధునిక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పరిశీలించారు.
Minister for Irrigation T. Harish Rao has come down heavily against the attitude of Andhra Pradesh government, particularly Chief Minister N. Chandrababu Naidu

మెట్రో రైలు ప్రాజెక్ట్ను భవిష్యత్లో 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్లో సమర్థవంతంగా ముందుకు వెళ్లాలంటే అధికారుల సహాయ, సహకారాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.

అసలైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే అధికారులు నిర్వహించే సర్వే కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తూ పౌరసేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు అన్నారు.

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ మహమ్మారిని ఐదేళ్లలోపలే శాశ్వతంగా నిర్మూస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.