
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పట్టుబట్టి అద్భుతంగా పనిచేస్తున్నారని యావత్ దేశం ప్రశంసించేలా కలిసిమెలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇంజినీర్లకు పిలుపునిచ్చారు.

యాభై ఏండ్లుగా పాలకులు దళితులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ను నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నట్లుగానే, పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న మిషన్ కాకతీయ అనే జలఉద్యమాన్ని విజయవంతం చేద్దాం.

హైదరాబాద్ నగరానికి తలమానికం కానున్న మెట్రో రైలుపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆరోపించారు.

వాటర్గ్రిడ్ ఏర్పాటుతో తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీళ్లందుతాయని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇస్తాం..ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.

చెరువుల పునరుద్ధరణలో ప్రజల మెప్పుపొందుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే చిన్ననీటిపారుదలశాఖ ఏఈలను గుర్తించి వచ్చే ఏడాది కోరుకున్న చోటకు బదిలీ చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడు రోజుల ఢిల్లీ పర్యటనను పూర్తిచేసుకొని సోమవారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు.
Please contribute generously to the BRS Party.