Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ప్రాణహిత-చేవెళ్లకు భరోసా

తెలంగాణకు శుభవార్త.. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి సంసిద్ధమని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి ప్రకటించారు.


Pension beneficiaries now have a reason to smile

The happiness of poor people in Adilabad, who received the enhanced pension amount for the month of October, knew no bounds.


ఆసరాపై ఆందోళనొద్దు

ఆసరాపై ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


పటిష్టంగా పార్టీ నిర్మాణం!

పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆశీర్వాదంతో పాలనా పగ్గాలు చేపట్టి బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా సాగిపోతున్న ముఖ్యమంత్రి కెసిఆర్. అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయటంపై దృష్టి సారించారు.


మూడోవారంలో ఐటీ పాలసీ

దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఐటీ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.


ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే నేరాల అదుపు

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు ఉద్బోధించారు.


Government will replicate Kerala model, says KTR

The Telangana government is trying to replicate the Kerala model for protection and welfare of …


పండుగలా చెరువుల పునరుద్ధరణ

ఈ చెరువ నాది అనే భావన ప్రతి ఒక్కరికీ కలగాలి. చెరువు పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులే కాదు, సీఎం, గవర్నర్‌కూడా పాల్గొనబోతున్నారుఅని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.


తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది.


మిషన్ కాకతీయ వేగవంతం

రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వేగం పుంజుకుంది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.