
నిత్యజీవితంలో టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతున్నదని ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు

వారంలోగా ఉస్మానియా హాస్పిటల్ను తరలిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

కష్టాలు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. కష్టాలకు భయపడి తనువు చాలిస్తే భార్యాపిల్లలు, కుటుంబం పరిస్థితి ఏమిటి? వాళ్లు రోడ్డున …

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలిఅని అధికారులను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.

హైదరాబాద్లో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. నగరం చుట్టూ ఉన్న ఔటర్రింగ్ రోడ్డుకు …

ఫతేనగర్ పరిధిలోని ఇందిరాగాంధీపురం వాసులకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమైతదని అన్నవారేగానీ.. 24 గంటల కరెంటు ఉంటుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు.

వాళ్లకు-మనకు, మనపాలనకు-పరపాలనకు, గతానికి-వర్తమానానికి, పొలిటికల్ లీడర్స్కు, రియల్ లీడర్స్కు తేడా ఏంటో స్ఫష్టంగా కనిపిస్తోంది.

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా పూర్తి చేసి తీరేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు
Please contribute generously to the BRS Party.