Tag Archives: Telangana

దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.


స్మార్ట్‌సిటీకి సై

కేంద్రం తలపెట్టిన స్మార్ట్‌సిటీల ప్రాజెక్ట్ ప్రతిపాదనల దశలో ఉండగానే రాష్ట్రప్రభుత్వం రాజధాని నగర శివార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్‌సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది.


ఉపాధ్యాయులే మార్గదర్శులు

సమాజానికి ఉపాధ్యాయులే మార్గదర్శులని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యత వారిపైనే ఉందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు


సవాల్‌గా మిషన్ కాకతీయ

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను సవాల్‌గా స్వీకరిద్దామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


స్వచ్ఛంద చేయూత మరింత పెరగాలి

గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు.


త్వరలో లక్ష ఉద్యోగాలు

ఉద్యోగుల కొరత ఉన్నది. భర్తీ తక్షణ అవసరం. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన పూర్తి కావస్తున్నది. కమల్‌నాథన్ కమిటీ నివేదిక రాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది: హరీశ్‌రావు


రైతు కోసమే మిషన్

వ్యవసాయరంగానికే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.


CM KCR speech at laying of Foundation for Aadivasi Bhavan and Banjara Bhavan

http://youtu.be/25_2bumhdUE


హరీశ్.. ఓ ఆణిముత్యం

కవులు, కళాకారులు, మేధావులకు నిలయం సిద్దిపేట. ఇదే గడ్డపై మరో ఆణిముత్యమే మంత్రి హరీశ్‌రావు.


ఇంటింటికీ సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో రానున్న ఐదేండ్లలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం – డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య