Tag Archives: Telangana Rashtra Samithi

10లక్షల లీటర్ల పాలతో మెగా డైయిరీ

వచ్చే ఏడాదిలోగా 10 లక్షల లీటర్ల పాలతో మెగా డెయిరీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


పేద సిక్కు యువతులకూ కల్యాణలక్ష్మి

గురునానక్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిక్కు సోదరులపై వరాల జల్లు కురిపించారు. నిరుపేద సిక్కు కుటుంబాల్లోని అమ్మాయిల వివాహాలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు.


జిల్లాల్లోనూ షీ టీమ్స్

రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళలకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారం కోసం 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందిద్దాం

పారిశ్రామీకరణతోనే ఆర్థికాభివద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావ్యవస్థ

రాష్ట్ర పునర్నిన్మాణంలో భాగంగా విద్యావ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రూపకల్పన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ …


CM KCR speech in Comprehensive water supply programme

http://youtu.be/fu26tUcv-zY?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


ఉత్పత్తే కాదు ఉత్పాదకత పెరగాలి

దేశంలో రైతుల పంటకు గిట్టుబాటు ధర రావాలంటే విదేశాలనుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం ఆగిపోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు.


శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తాం

కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపి, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.


ప్రజాకాంక్షలే మా బడ్జెట్

అరవై ఏండ్లుగా సీమాంధ్రపాలకులు విస్మరించిన తెలంగాణ అవసరాలన్నింటికీ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాం


సమైక్య పాలన పచ్చిమోసం

సమైక్య పాలనలో జరిగిందంతా పచ్చి మోసమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాలు హక్కుభుక్తం చేసుకోవడానికి ఆ నది పరిధిలో ఉన్నా హైదరాబాద్‌కు నీరు తీసుకురాలేదని అన్నారు.