Tag Archives: KCR

చెరువులను దత్తత తీసుకోండి
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్య ఉద్యమంగా మలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.

దొడ్డికొమురయ్య భవన్
తెలంగాణ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య పేరుమీద రాష్ట్రరాజధానిలో అద్భుతమైన రీతిలో భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

ఉద్యమం స్ఫూర్తితో బంగారు తెలంగాణను సాధిస్తాం
శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించాం. అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

చరిత్ర పుటల్లోకి సిద్దిపేట దీక్షలు
‘తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చారివూతాత్మక ఘట్టాలు చూశాం. ఉద్యమమం సిద్దిపేట. సిద్దిపేటలో 1531వ రోజులపాటు కొనసాగిన రిలేనిరాహార దీక్షలు జరిగి చరిత్రపుటల్లో నిలిచిపోతాయి.

మంత్రి లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకారం
విద్యుత్శాఖ మంత్రిగా డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.

పది కోట్లతో క్రైస్తవ భవన్
క్రిస్టియన్లకోసం హైదరాబాద్ నగరంలో రూ.పది కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు.

పరిశ్రమల స్థాపనతోనే బంగారు తెలంగాణ
కేసీఆర్ సారధ్యంలో సాధించుకున్న రాష్ట్రం ముమ్మాటికీ ఆయన నేతృత్వంలోనే బంగారు తెలంగాణగా మారుతుందని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళిశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రాథమ్యాలు గుర్తించండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలుకు సహకరించాలని బ్యాంకర్లను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు.


