Tag Archives: KCR

మిగులు విద్యుత్తు ఎక్కడున్నా తీసుకోండి
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత రాకుండా ఉండేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.

ఈ ఏడాదిలోనే కొత్త పింఛన్లు
ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా వికలాంగులకు రూ.1500, వృద్ధులకు,వితంతువులకు రూ 1000 పింఛన్ను ఈ ఏడాదిలోనే అమలుచేసి తీరుతామని ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.

ఒక్కటైన తెలంగాణ
రాష్ట్రం బాగుపడాలనే భావన, ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వచ్చారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.

పేదలకు సబ్సిడీ బువ్వ
పేదలకు ఐదు రూపాయలకే కడుపునిండా బువ్వ పెడతామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.

తెలంగాణ రక్తంలోనే సేవాభావం
తెలంగాణ రక్తంలోనే సేవాభావం ఉంది. తెలంగాణవాసులు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరని చరిత్ర చెబుతోంది అని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.

టీఆర్ఎస్ సర్వీస్ పార్టీనే
-మేం పాలకులం కాదు.. సేవకులం -టీఈఈఏ సదస్సులో మంత్రి ఈటెల టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ పార్టీ కాదు.. సర్వీస్ పార్టీ …

ఆగస్టు 15 నుంచి దళితులకు భూ పంపిణీ
దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

KCR Chalks Out Plans for Overall Welfare of SC/STs
Telangana Chief Minister K Chandrasekhar Rao has chalked out various plans for the overall welfare of Scheduled Castes and Scheduled Tribes.
నాన్న.. నాఊరే నాకు ప్రేరణ
ఆయన తండ్రి ఒక అనాథలా పెరిగాడు… ఆ తండ్రి పట్టుదల, కసి వల్ల తన పిల్లలు ఉన్నత విద్యావంతులై ప్రయోజకులయ్యారు.. …


