Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఆదర్శ పురపాలన

దేశం మొత్తంలోనే ఆదర్శవంతమైన పురపాలన అందిస్తామని.. మున్సిపల్‌శాఖ మంత్రిగా ఆ బాధ్యత తనదని.. ఇందులో కీలకపాత్ర మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లదేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు.


కాంగ్రెస్‌, బీజేపీల మైండ్‌ బ్లాక్‌

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌, బీజేపీలకు కండ్లు బైర్లు కమ్మి మైండ్‌ బ్లాక్‌ అయిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.


కేంద్రాన్ని నిలదీయండి

రాష్ర్టానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజనచట్టంలోని హామీలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీపార్టీ నిర్ణయించింది.


సిసలైన నాయకుడు!

నాయకుడు ప్రజలను ముందుండి నడిపించాలి. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవాలి. ప్రజాభిమాన రథాన్ని వేగంగా నడిపించి విజయతీరాలకు చేర్చాలి.


హామీలన్నీ అమలుచేస్తాం

రాష్ట్రంలో ఆరేండ్లుగా టీఆర్‌ఎస్‌ అమలుచేస్తున్న పథకాలు, విధానాలను ప్రజలు ఆదరించారని, వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ద్వారా తెలియజేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.


గులాబీ పట్నాభిషేకం

మునుపెన్నడూ చూడని మహా విజయం! మరోసారి చూస్తామో లేదో తెలియని అద్భుత ఫలితం! ఇది తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా! ఆ పార్టీపై రాష్ట్రంలోని పట్టణ ప్రజలు ఉంచిన అచంచల విశ్వాసం!


ఈ ఫలితం… కేసీఆర్​ సర్కార్​ పనితీరుకు అద్దం పడుతోంది’

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయానికి ముఖ్యకారణం ముఖ్యమంత్రి కేసీఆర్​ అని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ అన్నారు.


అభివృద్ధికి పట్టం కట్టండి

రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు. పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.


గులాబీదే విజయం

రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి పురప్రజలు సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


అభివృద్ధి చేశాం ఆశీర్వదించండి

కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో కేవలం ఐదేండ్లలో చేసి చూపించామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.