-దేవాలయ వ్యవస్థను కాపాడాలి:తెలంగాణ అర్చక సమాఖ్య -2న అన్ని తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో కేసీఆర్ పేరుమీద పూజలు నిర్వహించాలని పిలుపు …
-వెంకయ్య, చంద్రబాబు ఒత్తిడితోనే ఏడు మండలాలు సీమాంధ్రకు -తెలంగాణ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరివైపో తేల్చుకోవాలి -ఎయిర్పోర్టు పేరును …
-సంపూర్ణం.. ప్రశాంతం -కేసీఆర్ పిలుపుతో కదిలిన యావత్ తెలంగాణ -అక్రమ ఆర్డినెన్స్పై సర్వత్రా నిరసన -కేంద్రంపై వెల్లువెత్తిన ఆగ్రహం -నడువని …
నూతనంగా ఆవిర్భవించే తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావును గవర్నర్ ఆహ్వానించారు.
The TRS opposition to the ordinance merging 211 habitations of seven mandals of Khammam with …
Telangana Rashtra Samiti (TRS) chief K Chandrasekhara Rao has dashed off a memorandum to President Pranab Mukherjee urging him not to give assent to the ordinance seeking merger of seven mandals in Khammam district with residuary state of Andhra Pradesh.

పోలవరంపై కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ తెలంగాణకు మరణ శాసనమే. పోలవరం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలను ఆంధ్రలో కలిపి ఆదివాసీలను ముంచటానికి చంద్రబాబునాయుడు, బీజేపీ నేత వెంకయ్య నాయుడితో కలిసి కుట్రపన్నారు.

-పోలవరం కోసం తెలంగాణను ముంచే కుట్ర -ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ.. -ఆర్డినెన్స్ జారీచేయటం దారుణం.. – వెంటనే వెనక్కి …

ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురువుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు.

అసంపూర్ణ తెలంగాణ.. టీఆర్ఎస్ నేత కేసీఆర్ అనుమానించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అసంపూర్తి తెలంగాణ. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలంటూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ మోడీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.
Please contribute generously to the BRS Party.