
ఊరు బాగుండాలంటే చెరువు బాగుండాలే. ఊర్లు బాగుపడితే దేశమే బాగుపడుతది అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.

గిరిజన పోరాటయోధుడు కొమురం భీం నివాసస్థలమైన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటిగ్రిడ్ను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రపంచరికార్డు సృష్టిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్గ్రిడ్ ఏర్పాటులో వివిధ శాఖల ఇంజినీర్లందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

ఉత్తర తెలంగాణకు వరంగల్ కేంద్రం. ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం దవాఖాన ఉన్నాయి. ఇక్కడే హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సమంజసం.

ఆ ఆశయ సాధనకు అంకితమవుదాం విశ్వనగర సాధనలో భుజం కలుపుదాం అభివృద్ధికి శాంతి భద్రతలు కీలకం మన పనితీరుపైనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇంటర్ సెప్టర్ వాహనాలు ప్రారంభించారు

అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా! అన్నట్లు త్వరలోనే చీకట్లు తొలగిపోతాయి. తెలంగాణలో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతాయి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.
Please contribute generously to the BRS Party.