
రూ.1,00,637.96 కోట్ల అంచనాలతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ బడ్జెట్ను ప్రతిపాదించారు.

రాష్ట్ర పునర్నిన్మాణంలో భాగంగా విద్యావ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రూపకల్పన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ …

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శానససభా వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేస్తుండటంతో ఉద్వేగానికి లోనవుతున్నానని మంత్రి హరీశ్రావు అన్నారు.

ఓ ప్రైవేట్ వ్యాపారి రైతులకు చెల్లించాల్సిన ఎర్రజొన్న బకాయిలు ఇవ్వకుండా చేతులు ఎత్తేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని చెల్లించి రైతుపక్షపాతిగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్కు నలుదిశలా ఐటీ కారిడార్లను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. అందుకు …

ఐటీ రంగంలో హైదరాబాద్ను అగ్రగామిగా నిలుపుతామని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

రెండు రోజుల ఛత్తీస్గఢ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం రాత్రి నేరుగా రాజ్భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, రైతుల ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు.

దేశంలో రైతుల పంటకు గిట్టుబాటు ధర రావాలంటే విదేశాలనుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం ఆగిపోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపి, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు మండిపడ్డారు.
Please contribute generously to the BRS Party.