
-మన ఊరు- మన చెరువు పథకాన్ని సదాశివనగర్లో ప్రారంభించిన సీఎం కేసీఆర్ -పూడిక మట్టి తవ్వి.. తట్ట మోసిన ముఖ్యమంత్రి …

రాష్ట్రంలో పరిశ్రమల సంస్కృతి పెరగాలని ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు.

-ప్రాధాన్యరంగాలకు సముచిత కేటాయింపులు -రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం.. తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల వడ్డింపుల్లేని …

బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేలా, పేదలకు సంక్షేమ పథకాలను అందించేలా …

తనను అందరూ దీవించి ఓటు వేసి గెలిపించి శాసనమండలికి పంపిస్తే సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు దేనికైనా సిద్ధంగా ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.

తెలంగాణ కొత్త రాష్ట్రం. అందరం కలిసి చక్కగా అభివృద్ధి చేసుకుని దేశంలోనే శభాష్ అనిపించుకునే విధంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు ఖాయమని, తాము చేస్తున్న కృషి కేవలం మెజార్టీ కోసమేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

పట్టుదలతో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిపిందామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.

పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. రోజురోజుకూ వేగం పెంచుతున్న కారు పార్టీ శుక్రవారం మరింత స్పీడు పెంచింది.
Please contribute generously to the BRS Party.