
-వివిధ అంశాలపై పార్టీ వైఖరి స్పష్టీకరణ.. -పలు వివరణలు ఇచ్చిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను …

రాష్ట్ర ప్రజలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 8వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాటి జలదృశ్యంనుంచి నేటి జనదృశ్యందాకా బ్రహ్మాండంగా రాగలిగనం అని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

పంటలు నష్టపోయిన రైతాంగానికి రెండు నెలల్లోపే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాంఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.

వందల గంటల మేథోమథనంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని ముద్దాడి, ప్రభుత్వ పగ్గాలు అందుకుని ఇవాళ మరో మేథోమథనం కోసం ప్లీనరీ నిర్వహించుకుంటున్నది.

తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశం శుక్రవారం జరుగనుంది.

చెరువుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని, పునరుద్ధరణతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఐదేండ్లు కలిసి నడిస్తే.. మరో వందేండ్లపాటు రాష్ట్రం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, అందుకు ప్రతిగా ఆయా యూనిట్లలో తమ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పారిశ్రామికవేత్తలను కోరారు.
Please contribute generously to the BRS Party.