Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

నేడే గులాబీజాతర

సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సభను రాత్రి ఎనిమిది గంటలకల్లా ముగించేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారు.


12 తీర్మానాలు ఏకగ్రీవం

-వివిధ అంశాలపై పార్టీ వైఖరి స్పష్టీకరణ.. -పలు వివరణలు ఇచ్చిన సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను …


అన్నివర్గాలకు టీఆర్‌ఎస్ అండ

రాష్ట్ర ప్రజలందరికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు.


దళపతి మళ్లీ కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 8వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


జలదృశ్యం నుంచి జనదృశ్యం దాకా.. కథానాయకులు మీరే

నాటి జలదృశ్యంనుంచి నేటి జనదృశ్యందాకా బ్రహ్మాండంగా రాగలిగనం అని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


ప్రతి రైతును ఆదుకుంటాం

పంటలు నష్టపోయిన రైతాంగానికి రెండు నెలల్లోపే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాంఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.


జలదృశ్యం నుంచి ఎల్‌బీ స్టేడియం దాకా..

వందల గంటల మేథోమథనంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని ముద్దాడి, ప్రభుత్వ పగ్గాలు అందుకుని ఇవాళ మరో మేథోమథనం కోసం ప్లీనరీ నిర్వహించుకుంటున్నది.


నేడే గులాబీ పండుగ

తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశం శుక్రవారం జరుగనుంది.


చెరువుతో బహుళ ప్రయోజనాలు

చెరువుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని, పునరుద్ధరణతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


రాజకీయాలకతీతంగా ముందుకు సాగుదాం

రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఐదేండ్లు కలిసి నడిస్తే.. మరో వందేండ్లపాటు రాష్ట్రం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.