
సికింద్రాబాద్ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీని సందర్శించిన సీఎం.. కొత్తగా నిర్మిస్తున్న కాలనీ దేశానికే ఆదర్శప్రాయమని అన్నారు. నగరంలో పేదలకు నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఈ కాలనీనే మోడల్గా తీసుకుంటామని ప్రకటించారు.

హైదరాబాద్ను పరిశుభ్రమైన.. సకల మౌలిక వసతులతోకూడిన విశ్వనగరంగా రూపొందించేందుకు తొలి అడుగులు పడుతున్నాయి. మే నెల నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ అమల్లోకి రానుంది.

నగరంలోని 2.10 లక్షల మంది నిరుపేదలకు నూటికి నూరు శాతం సొంత ఇల్లు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కట్టించాలని ముఖ్యమంత్రి చరిత్రాత్మక నిర్ణయం

టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తరఫున కృతజ్ఞతలు చెప్తున్నట్లు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు.

ప్లీనరీ, బహిరంగ సభల విజయంతో మహోత్సాహంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది.

రాష్ట్రంలో పేదల కలలు నిజం చేసుకొనే సమయం ఆసన్నమైందని, ఆ కలలు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో నిజమవుతున్నాయని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు అన్నారు.

పద్నాలుగేండ్ల కిందట జలదృశ్యంలో ఊపిరిపోసుకున్న ఒక ఉద్యమ శక్తి ఇవాళ పరేడ్ మైదానంలో రాజకీయ విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

-పల్లె నుంచి పట్నం దాకా దారులన్నీ అటువైపే -లక్షలాదిగా తరలి వచ్చిన తెలంగాణ ప్రజానీకం -జన సంద్రంలా మారిన హైదరాబాద్లో …

నల్లగొండ, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మట్టి వాసన తెలిసిన ముఖ్యమంత్రి ఆ మట్టిని దున్నే రైతులతో మమేకమయ్యారు. స్వయంగా తాను …

తెలంగాణకు కొత్త చారిత్రక ప్రాముఖ్యం కల్పించేందుకు కంకణబద్ధులైన ముఖ్యమంత్రి అడుగుపెట్టారు
Please contribute generously to the BRS Party.