
రాష్ట్ర విభజనకోసం చేసినట్లు హైకోర్టు విభజనకు కూడా చట్టం చేయాలా? అని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఆడంబరాలకు స్వస్తి చెప్పి ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, సమస్యలపై మనమే యుద్ధం చేయాలి. మనమంతా పట్టుపట్టాలి. జట్టు కట్టాలి. కుల, మత భేదాలు లేకుండా సమిష్టిగా పనిచేయాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

ముందు వరుసలో తను నిలబడి.. వెంట నలుగురినీ నడిపించడం నాయకత్వ లక్షణం! కేసీఆర్ విషయంలో రాష్ట్ర సాధన ఉద్యమం దాన్ని ఆ విషయాన్ని ఎప్పుడో గమనించింది

రాష్ట్రంలో వ్యవసాయదారులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి గురైన చిన్ననీటి వనరులైన చెరువులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి గత వైభవాన్ని తీసుకొస్తాం. నదీ జలాలతో చెరువులను …

కార్మికులలో వృత్తి నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి త్వరలో విధానాన్ని ప్రకటిస్తాం. – -సీఎం కేసీఆర్

ప్రజాప్రతినిధులకు అనేక అంశాలపై విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకుగాను తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతులు మరికొన్ని గంటల్లో మొదలు కానున్నాయి.

రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగం వెలకట్టలేనిదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 47 మంది అమరవీరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.

సికింద్రాబాద్ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీని సందర్శించిన సీఎం.. కొత్తగా నిర్మిస్తున్న కాలనీ దేశానికే ఆదర్శప్రాయమని అన్నారు. నగరంలో పేదలకు నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఈ కాలనీనే మోడల్గా తీసుకుంటామని ప్రకటించారు.
Please contribute generously to the BRS Party.