
నిత్యం పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రయాణించే సీఎం కేసీఆర్..హఠాత్తుగా ఓ గ్రామ నడిబొడ్డున జనం మధ్య కుర్చీ వేసుకుని కూర్చుని వారిలో ఒకరిలా మారిపోయారు

– ఐటీ, ఏరోస్పేస్కు హైదరాబాద్ ఎంతో అనుకూలం – డల్లాస్లో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు -ఐటీ సర్వ్ …

తెలంగాణ రాష్ర్టానికి కచ్చితంగా ఒక జాతీయ ప్రాజెక్టును ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుకు హామీ ఇచ్చారు.

-పారదర్శకంగా ఆన్లైన్లో బిల్లుల చెల్లింపు: మంత్రి హరీశ్రావు – పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకుని దగా చేశారు – జిల్లా …

ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు బోయింగ్, హెచ్పీ సుముఖత వ్యక్తంచేశాయి. ఐటీ, ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్పీ సంస్థ హైదరాబాద్లో ప్రింటర్ల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించింది.

దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేనివిధంగా మిషన్కాకతీయ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని, రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులు, మేకలు, గొర్రెల …

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతోపాటు 300 ఏండ్ల కాస్మోపాలిటన్ చరిత్ర ఉన్న ఈ నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్గా, శాంతియుత హైదరాబాద్గా …

రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు రెండు వారాల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు.

పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు ప్రతిపక్షాల ఆరోపణలున్నాయి అని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు.
Please contribute generously to the BRS Party.