Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

చెరువు మట్టితో అధిక దిగుబ‌డి

ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల కు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.


కోరిన నిధులిస్తున్నా.. అభివృద్ధి బాధ్యత మీదే

నిత్యం పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రయాణించే సీఎం కేసీఆర్..హఠాత్తుగా ఓ గ్రామ నడిబొడ్డున జనం మధ్య కుర్చీ వేసుకుని కూర్చుని వారిలో ఒకరిలా మారిపోయారు


పెట్టుబడుల స్వర్గధామం

– ఐటీ, ఏరోస్పేస్‌కు హైదరాబాద్ ఎంతో అనుకూలం – డల్లాస్‌లో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు -ఐటీ సర్వ్ …


రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టు

తెలంగాణ రాష్ర్టానికి కచ్చితంగా ఒక జాతీయ ప్రాజెక్టును ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు హామీ ఇచ్చారు.


జవాబుదారీగా ఉంటాం

-పారదర్శకంగా ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపు: మంత్రి హరీశ్‌రావు – పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకుని దగా చేశారు – జిల్లా …


రాష్ట్రంలో హెచ్‌పీ కేంద్రం

ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు బోయింగ్, హెచ్‌పీ సుముఖత వ్యక్తంచేశాయి. ఐటీ, ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌పీ సంస్థ హైదరాబాద్‌లో ప్రింటర్ల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించింది.


ఉపాధి లక్ష్యంగా పునరుద్ధరణ

దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేనివిధంగా మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని, రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులు, మేకలు, గొర్రెల …


20వేల కోట్లతో సిగ్నల్ ఫ్రీ సిటీ

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతోపాటు 300 ఏండ్ల కాస్మోపాలిటన్ చరిత్ర ఉన్న ఈ నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా, శాంతియుత హైదరాబాద్‌గా …


అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్

రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు రెండు వారాల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు


నేడు ఢిల్లీకి కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.