
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన భేష్ అని 79 శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. ఆయన పనితీరు పట్ల 71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన అన్ని రకాల దుష్ప్రచారాలు, అనుమానాలను పటాపంచలు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆహ్వానించారు.

-రాష్ట్ర సాధన.. ఏడాది పాలనపై రాష్ట్రవ్యాప్త సర్వే -తెలంగాణ పాలనకు జనం జేజేలు -టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు వేసిన మార్కులు.. …

వాటర్గ్రిడ్ పనులను మరింత వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు గౌరవప్రదమైన, సొంత ఇంటి కల నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. ఈ ఏడాదినుంచే ఈ పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది.

-తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్కు స్పష్టత ఉంది -సమస్య మూలాలనుంచి పరిష్కారానికి కృషిచేస్తున్నారు -హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుంది -మండుటెండల్లో …

రామగుండంలోని ఇప్పుడున్న ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టులోనే ఇందుకు ఏర్పాట్లు చేస్తామని ఆరుణ్రాయ్ సీఎంకు తెలిపారు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ను జూన్ 7వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెల 30న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శంకుస్థాపనతో శ్రీకారం చుడుతున్నారు.
Please contribute generously to the BRS Party.