
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర బయటపడిందన్న కేసీఆర్.. చంద్రబాబు దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. పట్టపగలు దొరికి.. పెడబొబ్బలతో గాయిగాయి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

నల్లగొండ జిల్లా ప్రజల దుఃఖం నాకు తెల్సినంతగా మరెవ్వరికీ తెల్వదు. దేశపతి శ్రీనివాస్, నేను ఎనిమిది రోజుల పాటు ఇక్కడే పడుకుని, గ్రామ గ్రామాన తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నాం.

ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన వాటర్ గ్రిడ్ పైలాన్ను చౌటుప్పలో, దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మించనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

జూన్ 1 అర్ధరాత్రి నుంచి 7వ తేదీ వరకు జరిగిన రాష్ర్టావతరణ వేడుకల ముగింపునకు తెలంగాణ పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

ఈనెల 12న ఇండస్ట్రియల్ పాలసీ(టీఎస్ ఐపాస్)ని ప్రకటించనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.

ఒకప్పుడు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు వచ్చేవని, ఇప్పుడు ఉచిత క్రమబద్దీకరణ పట్టాలు పట్టుకుని అధికారులే పేదల వద్దకు వస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

రాష్ట్రంలో నెలకొల్పే థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

కేసీఆర్ పాలనకు నెటిజన్లు జై కొట్టారు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేదికపై నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు.
Please contribute generously to the BRS Party.