
చెరువులతోనే పల్లెల అభివృద్థి సాధ్యమవుతుంది. పునురుద్ధరణ పూర్తయితే ఏటా రెండు పం టలు పండుతాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టారుఅని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

చెరువులు నిండి పల్లెలు మురవాలని, మిషన్ కాకతీయతోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

పేదల బతుకుల్లో మార్పు వస్తేనే ప్రభుత్వానికి తృప్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో బస్తీలకు పట్టిన దరిద్రం వదలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు.

పక్కా ప్రణాళిక.. ముందే అపాయింట్మెంట్లు.. బిజినెస్లైక్గా సమావేశాలు! అనుకున్న షెడ్యూల్లో మిస్సయినవే లేవు! ఆడంబరాలు అసలే లేవు! పూర్తి హుందాతనం.. …

హైదరాబాద్ నగరంలోని రెండు లక్షలమంది పేదలకు సొంత ఇండ్లు కట్టించి తీరుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విస్పష్టంగా ప్రకటించారు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో అధికారులు ఎక్కడికక్కడే సమస్యలను గుర్తించాలని, అత్యవసరమైనవాటిని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తనను సీఎంగా కాకుండా ఒక కో-వర్కర్గా.. మీలో ఒకడిగా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను కోరారు.

హైదరాబాద్ బస్తీల రూపురేఖలు మారాలంటే ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభ్యర్థించారు.
Please contribute generously to the BRS Party.