
రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టింది.. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపట్టి అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

గ్రామపంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ఈ-పంచాయతీ వ్యవస్థను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

-విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం.. మంత్రులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష -అసెంబ్లీ సమావేశాలపై వ్యూహరచన -ప్రధాన సమస్యలు, తక్షణ చర్యలపై …

మూడేండ్లలో వాటర్గ్రిడ్ పథకాన్ని పూర్తిచేసి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లిచ్చినంకనే ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఓట్లడుగుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు.

బంగారు తెలంగాణ నిర్మాణానికి అనుక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించేలా చేయగలిగారు.

పారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని చెప్తూ రండి కలిసి పని చేద్దాం.. కలిసి ఎదుగుదాం.. అంటూ సీఎం ఆహ్వానించారు.

ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కేంద్రాల ద్వారానే వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లు కొనసాగుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

నిజాంసాగర్కు ప్రాణహిత జలాల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు చెప్పారు.

స్మార్ట్ఫోన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్టీఈ కంపెనీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణకు ఆహ్వానించారు.

చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్నుంచి షెన్జాన్ నగరానికి చేరుకున్నది
Please contribute generously to the BRS Party.