Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

షెన్‌జాన్ చేరుకున్న సీఎం కేసీఆర్..

చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్‌నుంచి షెన్‌జాన్ నగరానికి చేరుకున్నది


రైతులు నిబ్బరంగా ఉండాలి

రాష్ట్రంలో రైతులు మనో నిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


చైనా కంపెనీల ఆసక్తి

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి.


లక్ష్యాన్ని సాధిస్తే అదనపు నిధులు

గ్రామజ్యోతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గ్రామాలు సాధిస్తే అదనపు నిధులు మంజూరు చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.


సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులందరికీ అందేలా చూడాలని బీసీ సంక్షేమ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు.


పెట్టుబడులతో తరలిరండి

భారత్‌లోనూ, తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.


కేసీఆర్ మిషన్ చైనా..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పదిరోజుల చైనా పర్యటన సానుకూల, సుహృద్భావ వాతావరణంలో మొదలైంది. డాలియన్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం …


చైనా చేరుకున్న కేసిఆర్

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన పది రోజుల చైనా పర్యటన ప్రారంభమైంది. సోమవారం …


దిక్కుతోచకే కాంగ్రెస్ ధర్నాలు

అధికారం పోయి, భవిష్యత్తు కనిపించక, దిక్కుతోచని స్థితిలోనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.


ది కంప్లీట్ మ్యాన్ – కేటీఆర్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతమయ్యారని మంత్రి కేటీఆర్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.