Author Archives: BRSpartyonline

హుజూరాబాద్‌కు ఈటల ద్రోహం

నిన్న మొన్నటిదాకా బీజేపీని నిందించి.. ఇప్పుడు ఆ పార్టీతోనే అంటకాగిన ఈటల రాజేందర్‌ ప్రజలకు ఏం జవాబు చెప్తారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.


ఆత్మగౌరవం బీజేపీకి తాకట్టు

సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.


పర్యాటక మానేరు

కరీంనగర్‌లో లోయర్‌ మానేరు కింద చేపట్టిన ‘మానేరు రివర్‌ ఫ్రంట్‌’ తెలంగాణకే తలమానికంగా నిలువాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.


IT లీడర్‌

కరోనా క్లిష్ట సమయంలోనూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగాలు అద్భుత ప్రగతిని సాధించాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు.


అందుబాటులోకి.. 57 వైద్య పరీక్షలు

రాష్ట్రంలో 12 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో సిద్ధమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయాగ్నస్టిక్‌ సెంటర్లు) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఒక్కో సెంటర్‌లో విలువైన 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.


ఆరోగ్య తెలంగాణ

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందుకోసం అనేక చర్యలకు సమాయత్తమైంది.


500 కోట్లతో మార్కెట్లు

రాష్ట్రంలో 43 శాతం జనాభా పట్టణాల్లోనే ఉన్నదని, మౌలిక వసతులను కల్పించేందుకు నూతన మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు.


ఆహార భరోసా.. తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రతను సాధించి ఆపై దేశానికే ఆహార భరోసా కల్పించే స్థాయికి చేరుకున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


దసరా నాటికి రైలు కూత పెట్టాలి

అక్కన్నపేట్‌ నుంచి మెదక్‌ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దసరా నాటికి రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులకు సూచించారు.


వ్యాక్సిన్లపై కేంద్రానిది మొద్దు నిద్ర

కరోనా మహమ్మారిని కట్టడిచేయాలంటే వ్యాక్సినేషనే సరైన మార్గం.. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.