Author Archives: BRSpartyonline

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.


శ్రీశైలం కరెంటుకు గ్రీన్‌సిగ్నల్

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, రైతుల ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు.


CM KCR speech in Comprehensive water supply programme

http://youtu.be/fu26tUcv-zY?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


ఉత్పత్తే కాదు ఉత్పాదకత పెరగాలి

దేశంలో రైతుల పంటకు గిట్టుబాటు ధర రావాలంటే విదేశాలనుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం ఆగిపోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు.


శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తాం

కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపి, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.


ప్రజాకాంక్షలే మా బడ్జెట్

అరవై ఏండ్లుగా సీమాంధ్రపాలకులు విస్మరించిన తెలంగాణ అవసరాలన్నింటికీ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాం


సమైక్య పాలన పచ్చిమోసం

సమైక్య పాలనలో జరిగిందంతా పచ్చి మోసమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాలు హక్కుభుక్తం చేసుకోవడానికి ఆ నది పరిధిలో ఉన్నా హైదరాబాద్‌కు నీరు తీసుకురాలేదని అన్నారు.


నేడు విద్యుత్ బంధం

కరెంటు కష్టాలనుంచి తెలంగాణకు ఉరట కల్పించే దిశలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకోనుంది


రైతు కుటుంబాలను ఆదుకుంటాం

రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


రాష్ర్టానికి ఇండియా టుడే ఉత్తమ అవార్డు

ప్రతి ఏటా ఇండియా టుడే నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో భాగంగా ఈసారి తెలంగాణ రాష్ర్టానికి మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ అవార్డు లభించింది.