Author Archives: BRSpartyonline

అర్హులందరికీ పెన్షన్..రేషన్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న పింఛన్లు, ఆహారభద్రత పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.


పేద సిక్కు యువతులకూ కల్యాణలక్ష్మి

గురునానక్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిక్కు సోదరులపై వరాల జల్లు కురిపించారు. నిరుపేద సిక్కు కుటుంబాల్లోని అమ్మాయిల వివాహాలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు.


జిల్లాల్లోనూ షీ టీమ్స్

రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళలకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారం కోసం 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందిద్దాం

పారిశ్రామీకరణతోనే ఆర్థికాభివద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


బంగారు తెలంగాణ బడ్జెట్

రూ.1,00,637.96 కోట్ల అంచనాలతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావ్యవస్థ

రాష్ట్ర పునర్నిన్మాణంలో భాగంగా విద్యావ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రూపకల్పన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ …


ఉద్వేగంగా ఉంది

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శానససభా వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేస్తుండటంతో ఉద్వేగానికి లోనవుతున్నానని మంత్రి హరీశ్‌రావు అన్నారు.


మాది చేతల ప్రభుత్వం

ఓ ప్రైవేట్ వ్యాపారి రైతులకు చెల్లించాల్సిన ఎర్రజొన్న బకాయిలు ఇవ్వకుండా చేతులు ఎత్తేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని చెల్లించి రైతుపక్షపాతిగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


నలుదిశలా ఐటీ కారిడార్ల విస్తరణ..!

హైదరాబాద్‌కు నలుదిశలా ఐటీ కారిడార్లను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. అందుకు …


ఐటీ అగ్రగామిగా హైదరాబాద్

ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలుపుతామని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.