Tag Archives: Telangana Rashtra Samithi

CM KCR in Intensive Household Meeting


Harish Rao hits out at Naidu

Minister for Irrigation T. Harish Rao has come down heavily against the attitude of Andhra Pradesh government, particularly Chief Minister N. Chandrababu Naidu


మెట్రోరైల్‌ను విస్తరిస్తాం

మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భవిష్యత్‌లో 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.


అందరూ సహకరిస్తే అభివృద్ధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో సమర్థవంతంగా ముందుకు వెళ్లాలంటే అధికారుల సహాయ, సహకారాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.


ఒక్క రోజులో.. కనీవినీ ఎరుగని రీతిలో ఇంటింటి సర్వే

అసలైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే అధికారులు నిర్వహించే సర్వే కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


పంచాయతీల అనుసంధానంతో సేవలు

తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తూ పౌరసేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు అన్నారు.


మోతెలో పసుపు శుద్ధి కర్మాగారం

నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


స్థానికతపై తుదినిర్ణయం రాష్ర్టానిదే

ఎన్నికల హామీలను నెరవేర్చలేననే భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.


ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్

ఛత్తీస్‌గఢ్‌లో అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తీసుకువచ్చేందుకు వెంటనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు.


ప్రపంచంలోనే నంబర్ 1గా పారిశ్రామిక విధానం

పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు అధికారులు దేశవిదేశాల్లోని అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు.