Tag Archives: KCR

ఉద్యమ నేతకే పట్టంకట్టండి
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్కు మద్దతుగా ప్రచారం జోరుగా సాగుతున్నది.

ముమ్మరంగా పార్టీ సంస్థాగత నిర్మాణం
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు ఘనంగా ముగిసిందని.. ఇక ముమ్మరంగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాల్సి ఉందని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.

నిలిచి గెలవాలి,తెలంగాణ రాష్ట్రం దేశంలోనే భేష్ అనిపించుకోవాలి
తెలంగాణ రాష్ట్రం నిలిచి గెలవాలె.. దేశంలోనే భేష్ అనిపించుకోవాలె. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని శభాష్ అనిపించుకోవాలె.

ఉద్యమకారులను గెలిపించండి
విజ్ఞులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్కే ఓట్లడిగే హక్కు
సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ తెలంగాణ ప్రజలు, ప్రాంతం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.. అలాంటి పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లకు ఓట్లడిగే అర్హత లేదు.

మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం
-మన ఊరు- మన చెరువు పథకాన్ని సదాశివనగర్లో ప్రారంభించిన సీఎం కేసీఆర్ -పూడిక మట్టి తవ్వి.. తట్ట మోసిన ముఖ్యమంత్రి …

బంగారుబాటకు భారీ పద్దు , ప్రాధాన్యరంగాలకు సముచిత కేటాయింపులు
-ప్రాధాన్యరంగాలకు సముచిత కేటాయింపులు -రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం.. తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల వడ్డింపుల్లేని …

కేసీఆర్కు అండగా నిలవాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు ఖాయమని, తాము చేస్తున్న కృషి కేవలం మెజార్టీ కోసమేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.



