Tag Archives: KCR

ప్రాజెక్టులకు 81 వేల కోట్ల
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రానున్న మూండేండ్లలో ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

విపక్షాలది అనవసర రాద్ధాంతం
కరీంనగర్ జిల్లాలో తోటపల్లి ప్రాజెక్ట్ రద్దు విషయమై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు మండిపడ్డారు.

మాజీ సైనికులకు ఇండ్లు
బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

ప్రాజెక్టులు వేగవంతం
తెలంగాణ రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

8 వేల విద్యావలంటీర్లకు సీఎం ఆమోదం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపారు.

దసరా నుంచే డబుల్బెడ్ రూమ్ పథకం
మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం దసరా నుంచే డబుల్బెడ్రూమ్ పథకాన్ని ప్రారంభిస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు.

ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకత
ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.

కొత్త పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి
ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 1,533 కొత్త పరిశ్రమలు వచ్చినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

కేజీ టు పీజీ.. కేసీఆర్ కలల ప్రాజెక్టు
కేజీ టు పీజీ ఉచిత విద్య ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.


