
అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా గజ్వేల్ తయారుకావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు. అలా తీర్చిదిద్దడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

జీఎస్టీ బకాయిలు రూ.4531 కోట్లు సహా రాష్ట్రానికి రావాల్సిన రూ.29,891 కోట్ల నిధులు సత్వరమే విడుదలచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికి, గోదావరి నీటి నిల్వకు ఉపయోగపడేలా బరాజ్ నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 110 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ పార్లమెంట్ సభ్యులకు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపైన దిశానిర్దేశం చేశారు.
ప్రమాదవశాత్తూ మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే తారకరామారావు.

ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్థరహిత ప్రశ్నలన్నింటికీ హుజూర్నగర్ ఉపఎన్నికలో ప్రజలే సమాధానం చెప్పారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
రాష్ట్రంలో టీఎస్ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 12 లక్షలమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

తెలంగాణ యావత్తు 1.25 కోట్ల ఎకరాలకు నీళ్లు రావాలె. తెలంగాణ పచ్చబడాలె.. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొండి పట్టుదలతో ముందుకు పోతున్న అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్పీసీ)కి పెద్దఎత్తున ఆర్థికసహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Please contribute generously to the BRS Party.