
అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) అధికారుల క్యాడర్ రూల్స్ మార్చే ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

హైదరాబాద్ తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి గండిపేట జలాశయానికి కాళేశ్వర జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు

రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో సీఎం కేసీఆర్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.

‘సబ్కా సాత్. సబ్కా వికాస్’ అంటున్న మోదీ ప్రభుత్వం.. తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఐటీ, మున్సిపల్, పరిశ్రమశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు.

తెలంగాణలో చేనేత, జౌళి రంగానికి చేయూతనందించేందుకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
‘మాటలు కోటలు దాటుతాయి.. కాళ్లు తంగేళ్లు దాటవు’ అన్న సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చలేదు.

రాష్ట్రాన్నిఅభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్త కీర్తి గడిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగానైనా, ప్రభుత్వాధినేతగా నైనా అంతుచిక్కని ఆయన వ్యూహాలు అంతిమంగా అప్రతిహత విజయాలనే ఆవిష్కరిస్తాయి.

పరిపాలనలో వికేంద్రీకరణ ఉండాలి. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండాలి. స్థానికులకు అత్యధిక ఉద్యోగ అవకాశాలు దక్కాలి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన.

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు రూ.7,800 కోట్ల మేర కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.

పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో ‘మన ఊరు మన బడి’ ప్రణాళిక కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Please contribute generously to the BRS Party.