The first chief minister of Telangana state K Chandrasekhar Rao who spoke at length in the Telangana assembly on Thursday spoke in English, Telugu in its Telangana lingo, and in Hindi.

నూతన రాష్ట్రంలో వివిధ రంగాలపై సర్కారు విజన్ ఆయన భాషణంలో ఆవిష్కరించారు కేసీఆర్

రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి, ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి గురువారం గాలింపు దళాలను సమన్వయం చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ తదితర విభాగాల బాధ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత బుధవారం మొట్టమొదటిసారిగా శాసనసభావ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)సమావేశం జరిగింది.

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లాంటి పలు చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆశించిన ప్రగతి కనిపించడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు.

-లక్ష్యం.. బంగారు తెలంగాణ -అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ -అమరుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం.. ఉద్యోగం -ఎస్సీ, …

తెలంగాణ సమాచార, సాంకేతిక రంగానికి మణిమకుటమైన ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజి ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్కు ఉన్న ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ హబ్ పేరును కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతిగా సిరికొండ మధుసూదనాచారి చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.
Please contribute generously to the BRS Party.