Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కలిసి నడుద్దాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం

నూతన రాష్ట్రంలో వివిధ రంగాలపై సర్కారు విజన్ ఆయన భాషణంలో ఆవిష్కరించారు కేసీఆర్


రాష్ట్ర హోంమంత్రి నాయిని సమీక్ష

రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి గురువారం గాలింపు దళాలను సమన్వయం చేస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ తదితర విభాగాల బాధ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు


పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం

తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత బుధవారం మొట్టమొదటిసారిగా శాసనసభావ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)సమావేశం జరిగింది.


పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.


బలహీన వర్గాలకు ఆరోగ్య హక్కు చట్టం

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్‌లాంటి పలు చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆశించిన ప్రగతి కనిపించడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు.


తెలంగాణ ప్రజల కల సాకారమైంది

-లక్ష్యం.. బంగారు తెలంగాణ -అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ -అమరుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం.. ఉద్యోగం -ఎస్సీ, …


ఐటీఐఆర్‌ను గడువులోగా పూర్తిచేయండి:ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ సమాచార, సాంకేతిక రంగానికి మణిమకుటమైన ఐటీఐఆర్(ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.


బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుందాం

హైదరాబాద్‌కు ఉన్న ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ హబ్ పేరును కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.


ఇదే మన అస్తిత్వం

తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతిగా సిరికొండ మధుసూదనాచారి చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.


పార్లమెంట్‌లో పోలరణం

పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో మంగళవారమూ నిరసన వ్యక్తమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.