Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ప్రతి బడిలోనూ తాగునీరు, మరుగుదొడ్డి

వచ్చే విద్యాసంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ రక్షిత తాగునీరు, మరుగుదొడ్డి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


చెంచుల అభివృద్ధే ధ్యేయం

నాగరికతకు దూరంగా ఉన్న చెంచులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఇకపై నెలకోసారి నిమ్స్ డాక్టర్లతో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తామని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.


ఇవిగో ఎర్రజొన్న బకాయిలు

ఎర్రజొన్న రైతుల రెక్కల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని, అందుకే బకాయిలను చెల్లిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


సంక్షేమానికే మా ప్రాధాన్యం

రాష్ట్ర తొలి బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.


ఒక్కటైన ఉపాధ్యాయులు

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఒకే గొడుగుకిందికి చేరారు. రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (టీఆర్‌టీయూ), తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం (టీపీఆర్టీయూ) విలీనమై ఒకే సంఘంగా ఏర్పాటై టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేసేందుకు నిర్ణయించాయి.


గ్రామాలకు నిరంతర వైద్యసేవలు

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతర ప్రభుత్వ వైద్య సేవలందిస్తామని, ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠ పరుస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.


రానున్న నాలుగేండ్లలో మిగులు విద్యుత్

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్‌ను చూపిస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.


రైతులకు త్వరలో భూసారకార్డులు

రాష్ట్ర రైతులకు చెందిన సాగుభూముల్లో త్వరలోనే భూసారపరీక్షలు నిర్వహించి పరీక్షల సమగ్ర సమాచారంతో రైతులకు భూసారకార్డులు (సాయిల్ హెల్త్‌కార్డు)ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


వైభవంగా బతుకమ్మ పండుగ

తెలంగాణ మహిళలు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.


మేయర్ల సదస్సుకు రండి

అంతర్జాతీయ మేయర్ల సదస్సు (మెట్రో పొలిస్)ను హైదరాబాద్‌లో అక్టోబర్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు తెలిపారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.