
విద్యార్థులు అత్యాధునిక పద్ధతుల్లో నూతన ఆలోచనలతో పరిశోధనలు చేసి ప్రపంచంతో పోటీ పడాలని ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

అన్ని పార్టీల దారులు టీఆర్ఎస్ వైపే ఉన్నాయని, నేతలంతా సీఎం వైపు చూస్తున్నారని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు.

తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు.

మానవీయ కోణంలో, వారసత్వ సంపదకు విఘాతం కలుగకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

The recent Intensive Household Survey will go a long way in ensuring that the Telangana government departments have accurate databases, the lack of which have been plaguing them for long.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డాటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు అన్నారు.

క్రాంతికారుడు, గోండువీరుడు కొమురం భీమ్ నా గుండెల్లో కొలువై ఉన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిపాను. ఎంత వారించినా అందుకే ఆయన వర్ధంతికి వచ్చి నివాళులర్పించాను అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయి నెలలు గడుస్తున్నా అధికారుల విభజనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.

పదకొండో అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు మంగళవారం మాదాపూర్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఘనంగా ప్రారంభమైంది.

రాష్ట్రంలో పాలనను వేగవంతంచేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
Please contribute generously to the BRS Party.