Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం

నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ గౌరవం పెంచేలా ఉండాలే కానీ, మురికి కూపంగా మారవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


రైతులకు కొత్త రుణాలు ఇప్పించండి

రైతలకు కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు సూచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను కోరారు.


కొత్త భూసేకరణ చట్టం

తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నది.


భూసేకరణను వేగవంతం చేయండి

-ఖరీఫ్‌నాటికి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి -డిసెంబర్‌లో చెరువుల పునరుద్ధరణ వారోత్సవాలు -నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్‌రావు …


ప్రధాన నగరాల అభివృది బాధ్యత నాదే

రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను విస్తృతంగా అభివృద్ధిచేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ఆంధ్రకు తెలంగాణ ఆపన్న హస్తం

హుదూద్ తుఫాన్‌వల్ల నష్టపోయిన సోదర తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చింది.


వాటర్ గ్రిడ్ సర్వేకు 105 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


వచ్చే బడ్జెట్‌లో మెగా టెక్స్‌టైల్స్ క్లస్టర్

వచ్చే బడ్జెట్ లో సిరిసిల్లలో మెగాటెక్స్‌టైల్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు.


అర్హులకు ఎలాంటి నష్టం జరుగదు

ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు.


సిద్దిపేటలో సద్దిమూట

రైతులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయమార్కెట్ యార్డులో భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.