
హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రార్థనామందిరాలకు ఎలాంటి నష్టం కలుగకుండా మెట్రో రైల్ నిర్మాణం కానుంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకే పరిమితం చేయకుండా హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు.

డీఎల్ఎఫ్ గురుగావ్ సంస్థకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం రైతుల ఆత్మహత్యలు కనిపించడంలేదా? అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు టీడీపీ నేతలను ప్రశ్నించారు.

కల్యాణలక్ష్మి పథకానికి ఇప్పటికే విధివిధానాలు వచ్చాయని, 18 ఏండ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులు ఈ పథకానికి అర్హులని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

సమైక్య రాష్ట్రంలో చెరువుల్లో ఏనాడు తట్టెడు మట్టి ఎత్తిన పాపానపోలే. చెరువుల పేరు మీద నిధులు మాత్రం ఖర్చు చేసినట్లు లెక్కలైతే చూపించారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆదివారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు, బిల్లులకు ఆమోదముద్ర వేసింది.

రాబోయే ఐదేళ్లలో వీర్నపల్లి రూపురేఖలు మార్చి చూపిస్తాననీ, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ను వేరుచేసి, దానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పేరు పెట్టడంపై రాష్ట్ర అసెంబ్లీ, మండలి అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Please contribute generously to the BRS Party.