Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఇక్కడి రైతులేం కావాలి?

తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కరెంటును ఇవ్వని ఏపీ ప్రభుత్వం, సాగర్ నీటికోసం గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


మేముసైతం..టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు జన నీరాజనం

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామంటూ అనేక వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నాయి.


దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.


అంచనాలకు మించి సభ్యత్వ నమోదు

గులాబీ దళంలో చేరేందుకు జనం దండు కదులుతున్నది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది.


నూరేళ్ల గోస తీరితేనే విముక్తి

శతాబ్దకాలంగా అనేక రకాల గోసపడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరుపాళ్లు రావాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


ఆర్‌డబ్ల్యూఎస్ మరింత బలోపేతం

గ్రామీణ తాగునీరు, పారిశుద్ద్యశాఖను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటిశాఖల మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.


గులాబీకి జనహారతి

టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వాల నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వాడవాడలా సభ్యత్వ నమోదుకు జనం భారీగా తరలివస్తుండటంతో జాతరను తలపిస్తున్నది.


దేశంలోనే ఓ నమూనాగా జలహారం

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్ దేశంలోనే ఓ నమూనా కానుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.


చెరువులతోనే కరువుకు తెర

చెరువుల పునరుద్ధరణతో కరువు మటుమాయం అవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు.


30 ఏండ్లకు నీటి ప్రణాళిక

ప్రతి ఇంటికీ నల్లాద్వారా మంచినీరు అందించే పథకానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనే పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.