
హైదరాబాద్ పాతబస్తీని అద్బుతంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

రానున్న గ్రేటర్ ఎన్నికల్లో 80నుంచి 100స్థానాల్లో గెలిచి జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని గ్రేటర్ ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, హైదరాబాద్ ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూస్తున్నదన్నారు.

కరీంనగర్లోని రెండు స్థానాలకూ స్వతంత్రులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం ఆరు స్థానాలకు ఇక పోటీ లేకుండా పోయింది

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులు నాలుగు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నిన్న వరంగల్ ఎన్నిక ఏకగ్రీవమైపోగా, తాజాగా ఆదిలాబాద్, …

పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామా రావు ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున ఇప్పటివరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు …

స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడిన సర్పంచ్, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఆరు జిల్లాల్లో శనివారం నిర్వహించిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయభేరి మోగించారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ బీ వినోద్కుమార్ శుక్రవారం లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు.
Please contribute generously to the BRS Party.