
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు.

టీఆర్ఎస్ కొత్త చరిత్ర లిఖించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 12 స్థానాలకు గాను పది స్థానాలను గెలుపొంది రికార్డు సృష్టించింది.

హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు

పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర డిమాండ్లే ప్రధాన ఎజెండాగా అనేక అంశాలను లోక్సభలో ప్రస్తావించామని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు

ఇంటింటా ఎల్ఈడీ బల్బులు బిగించి విద్యుత్ ఆదాచేసి మరో రికార్డు సృష్టిద్దాం అని నియోజకవర్గ ప్రజలకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.

ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

హైదరాబాద్ను విశ్వకేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికోసం రాజధాని హైదరాబాద్కు వచ్చారు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, రాష్ట్రపతికి సాదరంగా స్వాగతం పలికారు.

భవిష్యత్తులో విద్యా అసమానతలు రాకుండా నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించడమే తెలంగాణ సర్కార్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.

కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సింగూరుకు తరలించి నారాయణఖేడ్ దాహార్తిని తీర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.