
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించేలా చొరవ చూపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కోరారు.

రాష్ర్టాభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుచేసి పారిశ్రామికరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.

హైదరాబాద్కే పరిమితమైన ఐటీరంగాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

తెలంగాణకు హరితహారం నాలుగో విడుత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభించారు.

స్వరాష్ట్రంలో మహిళలు, శిశువుల ఆరోగ్యం, వారి భద్రత గురించి కేసీఆర్ కిట్స్ పేరిట ప్రారంభం అయిన ‘అమ్మ ఒడి’ ఒక నూతన భరోసాను అందించడం మొదలయింది.

అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా మన ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

తెలంగాణకు హరితహారంలో భాగంగా ఆగస్టు ఒకటిన గజ్వేల్ పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో లక్షానూటపదహారు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు.

పంచాయతీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని తీర్మానం చేసిన సీడబ్ల్యూసీకి తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలని ఎందు కు గుర్తుకురాలేదని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.
Please contribute generously to the BRS Party.